ఇవే ఆనంద క్షణాలు
‘‘కొత్తగా ప్రయత్నిస్తే కచ్చితంగా మంచి ఫలితం వస్తుందన్న భరోసా కల్పించింది మా ‘ఒక్క క్షణం’. ఇక మీదటా ఇదే పంథాలో కథలు ఎంచుకుంటా’’ అన్నారు అల్లు శిరీష్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఒక్క క్షణం’. వి.ఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. హైదరాబాద్లో అల్లు శిరీష్ మాట్లాడుతూ ‘‘నా తొలి చిత్రం ‘గౌరవం’. అందులో ఓ కొత్త తరహా ప్రయత్నం చేశాం. కానీ విజయం అందుకోలేదు. అందుకే.. ‘కొత్త జంట’ నుంచి కమర్షియల్ సినిమాలే చేస్తూ వచ్చా. కానీ మళ్లీ ధైర్యం చేసి ‘ఒక్క క్షణం’ అనే కథని ఎంచుకున్నా. ఈ విజయంతో నా నమ్మకం నిజమైంది. నా కెరీర్లో ఆనంద క్షణాల్ని అందించింద’’న్నారు. దర్శకుడు చెబుతూ ‘‘కథని నమ్మి ఖర్చు పెట్టారు నిర్మాత చక్రి చిగురుపాటి. సాంకేతిక నిపుణులు కూడా చక్కటి సహకారం అందించార’’న్నారు. ‘‘2017లో మంచి సినిమాల్లో నటించే అవకాశం లభించింది. కొత్తయేడాది ఓ సానుకూల దృక్పథంతో ప్రారంభమైంద’’ని కథానాయిక సీరత్ కపూర్ చెప్పింది.
Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు