‘కేసీఆర్ను జగన్ తన అధినేతగా భావిస్తున్నారు’
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పార్టీ (కేసీపీ)గా కేసీఆర్ మార్చారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ డబ్బును జగన్ కోసం ఖర్చు పెడుతున్నారన్నారు. కేసీఆర్ను జగన్ తన అధినేతగా భావిస్తున్నారని, జగన్ ఫ్యాన్ గుర్తు పక్కన పెట్టి కారు గుర్తు మీద పోటీ చేయాలన్నారు. కేసీఆర్, జగన్ ముసుగు తొలగించి ఒకే వేదికపైకి రావాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని..150 సీట్లు గెలుస్తామని బుద్ధా వెంకన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు