సర్వేలన్నీ నాకే అనుకూలంగా ఉన్నాయి: ఎస్పీవై రెడ్డి
నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తన అనుచరులతో సమావేశం అయ్యారు. నంద్యాల ఎంపీ టికెట్ తనదేనని, అందులో ఎలాంటి అనుమానం అవసరంలేదని ఎంపీ ఎస్పీవై రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాలో సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నంద్యాల ఎంపీ టికెట్ తమకేనంటూ కొందరు ప్రచారం చేసుకుంటున్నారని, నంద్యాల ఎంపీ లేదా అసెంబ్లీ టికెట్ ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు హామీ ఇచ్చారన్నారు.
Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు