శ్రీ స్కంధ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూరగాయలు, గుడ్లు పంపిణీ.


జై ఆంధ్ర టీవీ ప్రతినిధి కె.గణేష్:
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో శ్రీ స్కంధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. కొత్తలంక గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించినప్పటి నుండి ఆ ప్రాంత ప్రజలు కూరగాయలకు, నిత్యావసర వస్తువులకు ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకున్న శ్రీ స్కంధ ఛారిటబుల్ ట్రస్ట్ స్థానిక యువకులకు కూరగాయలు, గుడ్లు అందజేశారు. కరోనా వ్యాప్తి చెందుతున్నా లెక్క చేయకుండా ఆ ప్రాంత ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇంటింటికీ తిరిగి కూరగాయలు, గుడ్లు అందజేసిన స్థానిక యువకులను శ్రీ స్కంధ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రశాంత్ అభినందించారు. ఈ కార్యక్రమంలో గుత్తుల వేణుగోపాల్ (నాని), మల్లి, రాజు, సూర్య, నాగబాబు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com