బిక్కవోలు చారిటబుల్ సంస్థ ద్వారా నిత్యావసరాల పంపిణీ
తూ.గో జిల్లా బిక్కవోలు చారిటబుల్ సోసిటీ ఆధ్వర్యంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సువార్తిక కుటుంబాలకు మరియు స్కూల్స్, కాలేజీలు చాలావరకు మూతపడటంతో అందులో పనిచేసే ఉపాద్యాలులు చాల ఆర్ధిక ఇబ్బందులో ఉన్నారని తెలుసుకుని, ముప్పిడి శ్యామ్యూల్ రాజు స్థాపించిన ఈ బిక్కవోలు చారిటబుల్ సంస్థ ద్వారా నిత్యావసర సరుకులు, బియ్యం మరియు మెడికల్ కిట్ ను పంపిణి చేయడం జరిగింది. సుమారు వంద మంది కుటుంబాలకు ఈ నిత్యావసరాలు ను అనపర్తి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సుబ్బారెడ్డి చేతుల మీదుగా పంపిణి చేసారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఉపాధ్యాయులు తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు .ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ముప్పిడి జేమ్స్ పాల్ , దాతలు మరియు మా సంఘానికి కృతజ్ఞతలని ముప్పిడి జాన్ డీన్ తెలిపారు
Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు