కాకినాడ ప్రతాపనగర్ లో దారుణ హత్య ..
తూ.గో జిల్లా కాకినాడలో గురువారం దారుణ హత్య చోటు చేసుకుంది. కాకినాడలో రాము అనే యువకునికి మరియా అనే యువతితో అక్రమ సంబంధం ఉన్న నేపథ్యంలో రాడ్ తో కొట్టి హత్య చేశారు. అక్రమ సంబంధం కారణంగానే అమ్మాయి తండ్రి సోమరాజు, అన్నయ్య ప్రతాప్ నగర్ లో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు